అత్యధిక మెజారిటీ స్థానాలు బిజెపివే : కొండ విశ్వేశ్వర్ రెడ్డి

55చూసినవారు
తెలంగాణలో అత్యధిక మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని కొండ విశ్వేశ్వర్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని రాజేంద్రనగర్ సర్కిల్, శంషాబాద్, కార్నర్ మీటింగ్ లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్