బిజెపి సభ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

81చూసినవారు
బిజెపి సభ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి
రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్, బృందావన్ కాలనీలో శనివారం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సుస్థిర భారత్‌ కోసం బీజేపీ సభ్యత్వం పొందాలన్నారు. మోదీ నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయన్నారు. సభ్యత్వంకు విశేష స్పందన వచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్