బెల్టు షాపులపై పోలిసుల దాడులు

82చూసినవారు
బెల్టు షాపులపై పోలిసుల దాడులు
రాజేంద్రనగర్ పోలీసే స్టేషన్ పరిధిలోని రెండు బెల్టు షాపులపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. హోలీ పండుగ సందర్భంగా ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసి వేసింది. అయినా నిర్వాహకులు మద్యాన్ని విక్రయించారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి 31 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్