ఎంఎంటీఎస్ రైల్ ఢీకొని వ్యక్తి

71చూసినవారు
ఎంఎంటీఎస్ రైల్ ఢీకొని వ్యక్తి
రైల్ పట్టాలపై నుండి వెళ్తుండగా ఎంఎంటీఎస్ రైల్ ఢీకొని మృతి సికింద్రాబాద్ అమ్మగూడ రైల్వే స్టేషన్లన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై సాయీశ్వర్ గౌడ్ ఆదేశాలతో ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ రాజు తెలిపారు. మృతుడు నేరెడ్మెట్, వినాయకనగర్ కు చెందిన మొహమద్ ఆర్సలానుద్దీన్ (22)గా గుర్తించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్