రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

55చూసినవారు
రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
సంజీవయ్య పార్క్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ఉద్యోగి బీ నరేష్(27) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతుడు అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడని సికింద్రాబాద్ టీటీఐతో గొడవ పడి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ సీఐ సాయీశ్వర్ గౌడ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్