సికింద్రాబాద్ ప్యాట్నీలో రోడ్డు ప్రమాదం

82చూసినవారు
సికింద్రాబాద్ ప్యాట్నీలో రోడ్డు ప్రమాదం
సికింద్రాబాద్లోని ప్యాట్నీ సిగ్నల్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిగ్నల్ జంప్ చేయడంతోనే యాక్సిడెంట్ జరిగినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్