క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు

54చూసినవారు
రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పరిధిలో ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు సోమవారం గుర్తించినట్లు తెలిపారు. ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్ లకు పాల్పడుతూన్న ముఠాను పక్కా సమాచారంతో రామచంద్రాపురం, రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారుగా 18 లక్షల 50 వేల రూపాయల నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. రామకృష్ణ, ఉపేందర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్