కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం: మంత్రి పొంగులేటి

54చూసినవారు
కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం: మంత్రి పొంగులేటి
కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుందని విమర్శించారు. కేంద్రం నుంచి సరైన నిధులు తేలేక పోయారని మండిపడ్డారు. వాస్తవాలను బీఆర్ఎస్ నేతలు ఇంకా ఒప్పుకోవడం లేదని ఫైర్ అయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్