ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ జైంట్ యాక్షన్ కమిటీ మొదటి ఆత్మీయ సమ్మేళనం హైదరబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విజయవంతంగా జరిగింది. మంగళవారం ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బి. యం. అర్జున్ కుమార్ అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి సంఘం మ్యాప్ బ్యూరోస్ ఏలో ఉన్న సభ్యులందరికీ అండగా ఉంటామని అన్నారు.