ట్యాంక్ బండ్ వద్ద భారీకేడ్లు తొలగించి గణపతి నిమజ్జనం

66చూసినవారు
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలకు అనుమతి లేదని జిహెచ్ఎంసి, పోలీసులు ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. కోర్టు మట్టి గణపతి విగ్రహాలను నిమర్జనంకి అనుమతి ఇచ్చింది. ఈ నిషేధాజ్ఞలను భాగ్యనగర గణేశ్ ఉత్సవ కమిటీ ఉల్లంఘించింది. ట్యాంక్ బండ్ వద్ద కమిటీ సభ్యులు బారికేడ్లు తొలగించి గణపతిని నిమజ్జనం చేశారు. ఏటా ఇక్కడ ఎలా నిమజ్జనాలు జరిగాయో, ఈసారి కూడా అలాగే జరిగేలా అనుమతించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్