కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్

54చూసినవారు
హైదరాబాదు నగరంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో శుక్రవారం కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. చేరిన వారికి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ కండువాని కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్