బిజేపి "సత్యాగ్రహం" దీక్ష

79చూసినవారు
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆయా గ్రామాల్లో పరిస్థితిని పరిశీలిస్తే మూలకున్న ముసలవ్వ కూడా మోడీకి జై కొడుతుందని ఈ నేపథ్యంలో పాలమూరు పార్లమెంట్ స్థానంలో బిజెపి అభ్యర్థిని డీకే అరుణమ్మకు అందరం కష్టపడితే రెండు లక్షల భారీ మెజార్టీతో ఆమె గెలుపు సొంతం చేసుకుంటారని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లో బిజేపి సత్యాగ్రహం దీక్ష చేపట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్