కాంగ్రెస్ నేతల ఆటపాటల ఎన్నికల ప్రచారం

51చూసినవారు
దేశంలో రాష్ట్రంలో గత పాలకుల అవినీతి అక్రమాలు, మోసాలను ఎండగట్టి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం షాద్నగర్ నియోజకవర్గం లోని కొందూర్గు, చౌదర్ గూడ మండలాల ఇన్చార్జ్, మాజీ జడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎదిర, రావిర్యాల, రేగడి చిల్కమర్రి, గ్రామాలలో ఆటపాటలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్