ఆ దేవాలయంలో భక్తులకు అన్నదానం

52చూసినవారు
ఆ దేవాలయంలో భక్తులకు అన్నదానం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటి పరిధిలోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయానికి వచ్చిన భక్తులకు పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ స్టీల్ అండ్ సిమెంట్ యజమాని శివకుమార్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణ, ప్రమోద్, సునీల్ పంతులు భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్