సొంత ఖర్చులతో ఎంపీపీ కుర్చీలు బహుకరణ

69చూసినవారు
సొంత ఖర్చులతో ఎంపీపీ కుర్చీలు బహుకరణ
షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి సొంత ఖర్చులతో సుమారు 400 కుర్చీలను అందజేశారు. అధికారులు ఎంపీపీని కుర్చీలు కావాలని అడిగిన వెంటనే స్పందించిన ఆయన మంగళవారం సొంత ఖర్చుతో కుర్చీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుంధతి, తాజా మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్