ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

55చూసినవారు
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల భవనాన్ని ప్రారంభించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు క్యామ శ్రీకాంత్ మాట్లాడుతూ. విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యి 20 రోజులు కావస్తున్నా ఇంకా కస్తూర్భా పాఠశాలలో తరగతులను ప్రారంభించలేదని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్