షాద్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా రాజశేఖర్ ఎన్నిక

1020చూసినవారు
షాద్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా రాజశేఖర్ ఎన్నిక
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది బి. రాజశేఖర్ రాజు గెలుపొందారు. గురువారం షాద్ నగర్ కోర్టు ఆవరణలో జరిగిన బార్ అసోసియేషన్ 2024- 25 సంవత్సరం ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారిగా న్యాయవాది మర్రి శంకరయ్య వ్యవహరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి బి. రాజశేఖర్ తో పాటు ఎన్. వేణుగోపాల్ పోటీపడ్డారు. మొత్తం 141 ఓట్లు ఉండగా ఇందులో137 ఓట్లు పోల్ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్