షాదిముబారక్ చెక్కుల పంపిణి

69చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో సోమవారం తహశీల్ధార్ కార్యాలయం వద్ద 64 మంది లబ్ధిదారులకు "కల్యాణ లక్ష్మి, షాది ముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్