సేవా పతకం మరింత బాధ్యతను పెంచుతుంది: మాజీ ఎమ్మెల్యే

75చూసినవారు
సేవా పతకం మరింత బాధ్యతను పెంచుతుంది: మాజీ ఎమ్మెల్యే
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ ద్వారా గొప్ప గుర్తింపు పొందడం మరింత బాధ్యతను పెంచుతుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్ సిఐ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ లింగమును శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ ద్వారా ఉత్తమ సేవా పతకం లభించడం ఆనందంగా ఉందని శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్