షాద్ నగర్ కాంగ్రెస్ లో కుమ్ములాటలలొనే సాగేనా పాదయాత్ర...?

1143చూసినవారు
షాద్ నగర్ కాంగ్రెస్ లో కుమ్ములాటలలొనే సాగేనా పాదయాత్ర...?
స్వాతంత్ర్య భారత దేశంలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు మొదటిసారిగా పాద యాత్ర చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ అన్ని రాష్టలలో అపూర్వమైన స్పందన నీరాజనాలు పలుకుతున్నారు. కానీ ఈ నెల 30 వ తేదీన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో యాత్ర ప్రారంభం కాబోతుంది. అసలు విషయం ఇక్కడే ఉంది.

ఇప్పటికే షాద్ నగర్ కాంగ్రెస్ లో రెండు గ్రూప్ లు వీర్ల పల్లి శంకర్, కడేoపల్లి శ్రీనివాస్ల మధ్య నువ్వా, నేనా అనే రీతిలో పోటీ సాగుతుంది. షాద్ నగర్ కాంగ్రెస్ రాజకీయం ఎలా ఉందంటే నాయకుల ప్రవర్తనను చూసి కార్యకర్తలు అయోమయం లో పడుతున్నారు. వీరి కుమ్ములాటలు ఇలా ఉంటే మరో కొత్త వనేత తెరపైకి వచ్చాడని నాకే ఎమ్మేల్యే టికెట్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి షాద్ నగర్ లో రాహుల్ గాంధీ పాద యాత్ర కుమ్ములాటల మధ్య జరుగనుందా అని కార్యకర్తలు అయోమయం లో వున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఒంటెద్దు పోకడలు మా నుకుంటే మంచ్చిదని కార్యకర్తలు కోరుకుంటున్నారు.

ట్యాగ్స్ :