జడ్పిటిసి విశాల ఎన్నికల ప్రచారం

80చూసినవారు
జడ్పిటిసి విశాల ఎన్నికల ప్రచారం
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా కొత్తూరు మండలం ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి మంగళవారం కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు గొంగళ్ల హరినాథ్ రెడ్డి, ఆధ్వర్యంలో మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను వివరిస్తూ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్