అందరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

80చూసినవారు
అందరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ఆరోగ్యంపై అందరు శ్రద్ధ వహించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం జమియతే ఏ ఉలేమా హిందూ జిల్లా, ముజ్తబా హెల్పింగ్ ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో తాండూరులో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.  పట్టణంలోని వైట్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జమియతే ఏ ఉలేమా హింద్ టిజి, ఏపి అధ్యక్షులు హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ తో కలిసి ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్