కానిస్టేబుల్ పై అత్యాచారం.. ఎస్ఐని సర్వీస్ నుంచి తొలగించిన ప్రభుత్వం

56చూసినవారు
కానిస్టేబుల్ పై అత్యాచారం.. ఎస్ఐని సర్వీస్ నుంచి తొలగించిన ప్రభుత్వం
కాళేశ్వరం ఎస్‌ఐ భవానీ సేన్ గౌడ్ రేప్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఎస్‌ఐని సర్వీస్ నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రివాల్వర్ చూపించి ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్