150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు

80చూసినవారు
150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు
స్కూలు అసిస్టెంట్ పోస్టుల పదోన్నతుల్లో భాగంగా టెట్​లో అర్హత సాధించని ఎస్​జీటీలకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ 150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి టెట్​తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 52 మంది హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్