ఉజ్జయినీ మహాకాలేశ్వరుడి సన్నిధిలో రాశీ ఖన్నా (Video)

50చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడిని హీరోయిన్‌ రాశీ ఖన్నా, బాలీవుడ్‌ నటి వాణీ కపూర్‌ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న రాశీ ఖన్నా మహాకాళేశ్వరుడి తొలి పూజలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆ భగవంతుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని రాశీ ఖన్నా అన్నారు. ఇది ఒక గొప్ప అనుభూతని నటి వాణీ కపూర్‌ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్