ఫలితాలు విడుదల

63చూసినవారు
ఫలితాలు విడుదల
తమిళనాడు చెన్నైలోని వేలూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. హర్యానాకు చెందిన రూపిందర్‌ సింగ్‌ ప్రథమ, రాజస్థాన్‌కు చెందిన భానుమహేష్‌ ద్వితీయ, ఏపీకి చెందిన వేదాంత్‌ తృతీయ స్థానాలు సాధించారు. ఫలితాలను https://ugresults.vit.ac.in/viteee, www.vit.ac.in వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్