దీక్ష విరమించిన ఢిల్లీ మంత్రి ‘అతిశీ’

85చూసినవారు
దీక్ష విరమించిన ఢిల్లీ మంత్రి ‘అతిశీ’
ఢిల్లీ నీటిశాఖ మంత్రి అతిశీ తన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో మంగళవారం తెల్లవారుజామున ఆమె స్థానిక లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ ఆస్పత్రిలో చేరారు. మంత్రి అతిశీ షుగర్ లెవల్స్ 36కి పడిపోయాయని.. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించామని ఆమె ఆద్మీ పార్టీ వెల్లడించింది. ఢిల్లీలో మంచి నీటిసరఫరా డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్