రైతాంగాన్ని మోసం చేస్తున్న రేవంత్ సర్కారు: నిరంజన్ రెడ్డి

53చూసినవారు
రేవంత్ సర్కారు అన్నదాతలను ఆగం పట్టించే పని చేస్తుందని BRS నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఏం చేసిండు, మేం చేస్తాం చూడు అన్నట్లు ఊరించినారు. అన్నం వడ్డిస్తాం.. ఇగ కూర్చింది అని.. ఆకలైతుంది ఏమాయే అంటే ఆర్నెల్లు ఆగండి అన్నట్లు చేస్తున్నారు. రైతుబంధు కానీ, రుణమాఫీ గాని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఎన్నికలప్పుడు దుర్భాషలాడి మాట్లాడారు. రైతుబంధు 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తామన్నారు. ఇప్పుడేమైంది? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్