నేడు కొమురంభీం, సిద్దిపేట జిల్లాల్లో రేవంత్ పర్యటన

74చూసినవారు
నేడు కొమురంభీం, సిద్దిపేట జిల్లాల్లో రేవంత్ పర్యటన
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్, కాగజ్ నగర్ లో పర్యటించనున్నారు. బహిరంగ సభల్లో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం సిద్దిపేటలో జరిగే కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తరఫున రేవంత్ ప్రచారం చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్