ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న రోహిత్ శర్మ

82చూసినవారు
ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న రోహిత్ శర్మ
పాకిస్థాన్‌పై విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్ర చేస్తున్నారు. భార్య రితికా, కూతురు సమైరాతో ఉన్న ఫొటోను హిట్‌మ్యాన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది. కాగా భారత్ తన తర్వాతి మ్యాచ్ రేపు యూఎస్‌ఏతో ఆడనుంది. ఈ మ్యాచ్ కూడా న్యూయార్క్‌లోని నసావు స్టేడియంలో జరగనుంది.

సంబంధిత పోస్ట్