చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

1542చూసినవారు
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున 200 మ్యాచ్‌ల ఘనతను అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.

సంబంధిత పోస్ట్