కేంద్ర ప్రభుత్వం 'లఖ్పతి దీదీ' పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబన
కోసం అమలు చేస్తోంది. వివిధ వ్యాపారాలపై శిక్షణ, ప్రోత్సాహం
అందిస్తోంది. స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా)లో సభ్యులుగా ఉ
ండి, 18 నుంచి 50 ఏళ్ల
మధ్య వయసులో ఉన్న వారు దీనికి అర్హులు
. ఈ స్కీమ్లో వడ్డీ లేకుండా రూ.5 లక్షల లో
న్ పొందొందొచ్చు. అవసరమైన పత్రాలతో జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయంలో దీన
ికి అప్లై చేసుకోవాలి.