బాండ్లు, NCDల ద్వారా ₹12వేల కోట్ల నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు NTPC వెల్లడించింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ కింద విడతల వారీగా బాండ్లను విక్రయించనున్నట్లు సెబీ ఫైలింగ్లో పేర్కొంది. ఈ బాండ్ల టెన్యూర్, లిస్టింగ్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. FY24లో ₹1,81,166కోట్ల ఆదాయం ఆర్జించిన NTPC షేర్ ధర BSEలో ప్రస్తుతం ₹379.50గా ఉంది.