భారత్ బిగ్ స్కోర్.. సౌతాఫ్రికా టార్గెట్ ఇదే

50చూసినవారు
భారత్ బిగ్ స్కోర్.. సౌతాఫ్రికా టార్గెట్ ఇదే
దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 76, అక్షర్ 47, దూబె 27 పరుగులతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ 9, పంత్ 0, సూర్యకుమార్ 3 నిరాశపరిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో మహారాజ్ 2, నోర్కియా 2, రబాడ 1, యన్సెన్ 1 వికెట్లు తీసుకున్నారు. సౌతాఫ్రికా లక్ష్యం 177 పరుగులు.

సంబంధిత పోస్ట్