తీహార్ జైలులో ఉన్న కవితను కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

66చూసినవారు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నేతలు కలిశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్లు నేడు కవితతో ములాఖాత్ అయ్యారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్