ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఢీ.. ఇద్దరు మృతి

62చూసినవారు
ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఢీ.. ఇద్దరు మృతి
పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం మండలం మల్లాపూర్‌ వద్ద ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన అన్వర్‌, అఫ్జల్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్