శ్రీ వీరభద్రేశ్వర భద్రకాళి ఆలయంలో అన్నదానం

1060చూసినవారు
శ్రీ వీరభద్రేశ్వర భద్రకాళి ఆలయంలో అన్నదానం
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో శ్రీ వీరభద్రేశ్వర ఆలయంలో ఆదివారం అమావాస్య కావడంతో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బసరాజ్ పటేల్ జిల్లా సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షులు సంగమేశ్వర పటేల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మల్లికార్జున్ పటేల్, మాజీ డిసిఎంఎస్ చైర్మన్, సిద్దన్న పటేల్, వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్