జహీరాబాద్ ఎంపీగా జైపాల్ నాయక్ ను గెలిపించుకుందాం

1905చూసినవారు
జహీరాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న గిరిజన నాయకులు జైపాల్ నాయక్ ను గెలిపించుకుందామని బంజారా సమాజ్ ధార్మిక ఆధ్యాత్మిక సేవకురాలు భజన్ కారి జాదవ్ ముత్యాలీ బాయి పిలుపునిచ్చారు. పుల్కల్ మండలం బొమ్మ రెడ్డి గూడెం లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బంజార, గిరిజనులు తాండాల్లో ప్రతి ఒక్కరు ఓట్లు జైపాల్ నాయక్ వేయాలని కోరారు. సమావేశంలో అభ్యర్థి జైపాల్ నాయక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్