చెత్త తొలగించడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం

553చూసినవారు
సంగారెడ్డి పట్టణం చాణక్యపురి కాలనీలో రోడ్డుపై వేసిన చెట్టును తొలగించడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు శనివారం తెలిపారు. చెత్తను సేకరించే వాహనం సరిగా రాకపోవడంతోనే రోడ్డుపై వేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్ అధికారుల స్పందించి చెత్తను తొలగించేలా చూడాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్