సంగారెడ్డి: అయోధ్యకు రావాలని జిల్లా స్వామికి ఆహ్వనం

1085చూసినవారు
సంగారెడ్డి: అయోధ్యకు రావాలని జిల్లా స్వామికి ఆహ్వనం
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం దుద్యాల గ్రామంలోని సర్వేశ్వర పురం పీఠాధిపతి సర్వేశ్వర అంబికా శివయోగి స్వామికి అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలకు రావాలని బుధవారం ఆహ్వానం అందింది. మఠాధిపతికి ఆహ్వానం రావడంతో రామ భక్తులు, హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ. అయోధ్య రామ విగ్రహ ప్రతిష్ఠాపనకు వెళ్లడం పూర్వజన్మ సుకృతమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్