మహిళల ఆర్ధికాభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి

2280చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలోని మహిళల ఆర్ధికాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో లక్ష మంది మహిళలతో ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేసినందున అట్టి సభకు ఖేడ్ నుండి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల మహిళలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మహిళా సాధికారతకోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్