బాలల దినోత్సవ సందర్భంగా పాఠశాలలో పిల్లలకు బహుమతులు అందజేత

157చూసినవారు
బాలల దినోత్సవ సందర్భంగా పాఠశాలలో పిల్లలకు బహుమతులు అందజేత
జవహర్ లాల్ నెహ్రు జన్మదిన శుభ సందర్భంగా నవంబర్ 14 న బాలల దినోత్సవం జరుపుకొంటారు. సీతారం తండాలోని ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసారు. నెటి భారత భావి పౌరులే భారతదేశాన్ని వెన్ను ముక్క అని ప్రధాన ఉపాధ్యాయులు దీపక్ పెండెకర్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్