బోరంచ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్

1533చూసినవారు
బోరంచ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండల పరిధి బోరంచ గ్రామంలో బుధవారం సంక్రాంతి సంబరాల నేపథ్యంలో గ్రామ యువకుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. అందులో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ మేనేజ్మెంట్ సిందోల్ సంగారెడ్డి, మల్కనోల మల్లేశం, జనార్ధన్, బైండ్ల శ్రీనివాస్ 6 టీమ్ లు పాల్గొన్నట్లు తెలిపారు. టోర్నమెంట్ మేనేజ్మెంట్ మాట్లాడుతూ. గ్రామానికి చెందిన గడిమే రామకృష్ణ టీమ్ విన్నర్ కావడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్