ఖేడ్ లో మాజీ ఎమ్మెల్యే వర్ధంతి సభ

68చూసినవారు
నారాయణఖేడ్ లోని మా ఫంక్షన్ హాల్ లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి తొమ్మిదవ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్