వనభోజన కార్యక్రమం

452చూసినవారు
వనభోజన కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా లోని నిజాంపేట్ మండలం లోని బాచేపల్లి శివారులో గల రాధ స్వామి ఆశ్రమం లో వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి బి. ఈ. టీ. తెలంగాణ రాష్ట్రా అధ్యక్షులు డా"జనార్దన్ రెడ్డి గారు రావడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వేదిక్ లైఫ్ స్కూల్ సంగారెడ్డి జిల్లా లోని మండలు న్యాల్ కాల్ రాయికోడ్ ఝరాసంగం నారాయణఖేడ్ కల్హ్ ర్ నిజాంపేట్ శంకరంపేట్ రేగోడ్ వట్పల్లి అల్లదుర్గ్ అందోల్ మండలల లో 70గ్రామం లో నడుస్తుంన్నాయి ఈ వేడిక్ స్కూల్ గ్రామం లో భగవత్ గీత నేర్పించడం మరియు మెడిటేషన్ వారి స్కూల్ సెలభాస్ మరియు 1నుండి 10గ్రేట్ టీచింగ్ చేయడం జరుగుతుంది మన తెలంగాణ లో సుమారు 140గ్రామం లో వికారాబాద్ మరియు సంగారెడ్డి జిల్లా లో నేర్పించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో తెలంగాణ అన్ని జిల్లాలో ప్రారంభం చేస్తాము అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో తెలంగాణ డైరెక్టర్ ఓంకార్ యాదవ్ టీమ్ అనిల్ కుమార్ గారు మృత్యుంజయ్ గౌడ్ గారు అనంతయ్య పోచయ్య నవీన్ విలక్షన్ రాంసింగ్ సుర్ రెడ్డి శంకర్ నాయక్ అన్ని మండలం టీచర్ లు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్