మాజీ ఎంపీటీసీని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

80చూసినవారు
మాజీ ఎంపీటీసీని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నారాయణఖేడ్ మండలం చప్టా కే తాజా మాజీ ఎంపీటీసీ రాజు నాయక్ అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకొని హాస్పిటల్ కి వెళ్లి వారిని మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి పరామర్శించినారు. వారితో పాటు మనూర్ మండల పార్టీ అధ్యక్షుడు విటల్ రావు పటేల్, మాజీ కో ఆప్షన్ సభ్యులు సలీం, నాయకులు శంకర్ నాయక్, సమీ, అజీద్, రఫీ, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్