హై మాస్ లైట్స్ ప్రారంబించిన ఎమ్మెల్యే

364చూసినవారు
హై మాస్ లైట్స్ ప్రారంబించిన ఎమ్మెల్యే
నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో గల కస్తూర్బా గాంధీ విద్యాలయం యందు ఏర్పాటు చేసిన హై మాస్ లైట్స్ నూ శనివారం ఎమ్మెల్యే మహ రెడ్డి భూపాల్ రెడ్డి ప్రారంబించారు. వారు మాట్లడుతూ విద్యార్థినులకు మంచి భోజనం, విద్య అందించాలని కొరారు. ఈ కార్యక్రమం లో మున్సిపాలిటీ చైర్మన్ రుబినా నజీబ్, జెడ్పీటీసీ రాథోడ్ లక్ష్మీ బాయి రవీందర్ నాయక్, ఎంపిపి తనయులు రమేష్ చౌహాన్, తెరాస వి నారాయణ్ ఖేడ్ నియోజక వర్గం అధ్యక్షులు తుర్కపల్లి అంజగౌడ్, జ్యోతి చోహన్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్