మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తిని కొనసాగిద్దాం

76చూసినవారు
మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తిని కొనసాగిద్దాం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో సామాజిక సంఘాలతో కలిపి గురువారం మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ సామాజిక ఉద్యమకారులు కోటారి నర్సింహులు మాట్లాడుతూ దళిత బహుజన వర్గాలకు దిక్సూచి చూపిన మహోన్నత వ్యక్తి జ్యోతి రావు పూలే అని దళిత బహుజన జాతికి ఆయన చేసిన సేవలు మరువలేనివని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్