ఈద్గా వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఎంఐఎం అధ్యక్షులు మొహీద్ పటేల్

83చూసినవారు
ఈద్గా వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఎంఐఎం అధ్యక్షులు మొహీద్ పటేల్
నారాయణఖేడ్ నియోజకవర్గం ఈనెల 11న రంజాన్‌ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ కోసం ఈద్గా వద్ద ఏర్పాట్లను నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు న్యాయవాది మొహీద్ పటేల్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మొహీద్ పటేల్ మాట్లాడుతూ ప్రార్థనల కోసం వచ్చే ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండ ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించాలని నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్‌ను
కోరినారు.

సంబంధిత పోస్ట్