రైతు భీమా అందించిన ఎమ్మెల్యే

179చూసినవారు
రైతు భీమా అందించిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మండలంలోని సీతారాం తండా గ్రామానికి చెందిన జగని బాయి ఆకస్మికంగా మరణించి నందున వారి భర్త కిషన్ నాయక్ కి 5, 00, 000/- ఐదు లక్షల రూపాయల రైతు భీమా శనివారం శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమం జడ్పీటీసీ లక్ష్మీ బాయి రవీందర్ నాయక్, సీతారం తండా సర్పంచ్ రాజు నాయక్, ఎంపీటీసీ సునీత రాజు నాయక్, శేరి తండా సర్పంచ్ శంకర్ నాయక్, కార్యకర్తలు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్